For the best experience use Mini app app on your smartphone
నెల్లూరు నగరంలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో క్రియాశీలకంగా ఉన్న 45 మంది రౌడీషీటర్లను పోలీసులు కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం వీఆర్సీ సెంటర్‌ నుంచి గాంధీబొమ్మ కూడలి వరకు సుమారు 1 కి.మీ మేర రోడ్డుపై నడిపించారు. చెప్పులు లేకుండా ఒంటి కాలిపై నిలబెట్టారు. నేర కార్యకలాపాల్లో పాల్గొనబోమని, సత్ప్రవర్తనతో నడుచుకుంటామని ప్రమాణం చేయించారు. అనంతరం వారిని అండర్‌టేకింగ్‌ తీసుకున్నారు.
short by srikrishna / 10:41 am on 02 Dec
For the best experience use inshorts app on your smartphone