For the best experience use Mini app app on your smartphone
ఏపీలో వ్యాప్తి చెందుతున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో విజయనగరంలో మహిళ మృతి చనిపోవడం సహా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుంది. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడటం, జ్వరం, వాంతులు, తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు ఈ వ్యాధి లక్షణాలు. లాలాజలంతో మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.
short by / 04:44 pm on 02 Dec
For the best experience use inshorts app on your smartphone