For the best experience use Mini app app on your smartphone
వ్యవసాయ క్షేత్రాల్లో పంట దహనం చాలా ఏళ్లతో పోలిస్తే కనిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ, దిల్లీ-NCRలో శీతాకాలపు వాయు కాలుష్యం యథాతథంగానే ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) చేసిన నూతన అధ్యయనం తెలిపింది. అక్టోబర్, నవంబర్‌లల్లో ఎక్కువ భాగం AQI స్థాయిలు "చాలా పేలవం", "తీవ్రం" మధ్యే ఉన్నట్లు చెప్పింది. వాహనాలు, ఇతర స్థానికంగా వచ్చే ఉద్గారాలే దిల్లీలో కాలుష్య పెరుగుదలకు కారణమని పేర్కొంది.
short by / 11:17 am on 02 Dec
For the best experience use inshorts app on your smartphone