For the best experience use Mini app app on your smartphone
భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు దక్షిణాఫ్రికాతో నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అప్పటివరకు అతడిని సాధ్యమైనన్ని టీ20 మ్యాచ్‌లు ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం.
short by / 10:05 pm on 14 Nov
For the best experience use inshorts app on your smartphone