ఉత్తర్ప్రదేశ్లోని బలరాంపూర్ వద్ద సునౌలి నుంచి దిల్లీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు సోమవారం రాత్రి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనం కాగా, 24 మంది గాయపడ్డారు. ట్రక్కును ఢీకొన్న తర్వాత బస్సు అదుపుతప్పి, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిందని, ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్తో బస్సు మంటల్లో చిక్కుకుందని నివేదికలు తెలిపాయి.
short by
/
12:46 pm on
02 Dec