For the best experience use Mini app app on your smartphone
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సరదాగా మాట్లాడుతూ, G20 సదస్సును నిర్వహించడం ఎంత కష్టమో తమకు ముందే చెప్పి ఉండాల్సిందని చమత్కరించారు. "జోహన్నెస్‌బర్గ్‌లో G20 సమావేశాన్ని నిర్వహించడంలో భారత్‌ ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. ఇది చాలా కష్టమైన పని అని మీరు ముందే చెప్పింటే, మేము పారిపోయేవాళ్లం," అని సిరిల్ అన్నారు. ఆయన మాటలకు ప్రధాని మోదీ కూడా నవ్వారు.
short by / 10:45 am on 24 Nov
For the best experience use inshorts app on your smartphone