భారత్లోని ఐదు అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 88,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 40,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించగా, ఇన్ఫోసిస్, HCLటెక్, విప్రోలు వరుసగా 15,000-20,000, 10,000, 10,000-12,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తెలిపాయి. కొన్ని IT కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో తక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి.
short by
Devender Dapa /
07:33 pm on
26 Jul