2 రోజుల వరుస నష్టాలకు తెరదించుతూ బుధవారం దిల్లీలో 99.9% స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.2,600 పెరిగి రూ.1,24,400కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.4,100 తగ్గి రూ.1,21,800కు పడిపోయింది. ఇక బుధవారం వెండి ధర కూడా పెరిగింది. వెండి కిలోకు రూ.6,700 పెరిగి రూ.1,51,700కు చేరుకుంది. మంగళవారం వెండి ధర కిలోకు రూ.6,250 తగ్గి రూ.1,45,000కు చేరుకుంది.
short by
Devender Dapa /
07:39 pm on
29 Oct