For the best experience use Mini app app on your smartphone
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును AP ప్రభుత్వం పేరు మార్చి చేపడుతోందని, ఆ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం మాట్లాడారు. “AP ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆ ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రాన్ని కోరాం. తెలంగాణలోని పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరాం,” అని చెప్పారు
short by Devender Dapa / 10:48 pm on 18 Nov
For the best experience use inshorts app on your smartphone