ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత త్రివిధ దళాలకు మద్దతుగా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు మద్దతు తెలిపారు. పౌరులు ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా ఉండాలని పిలుపు నిచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్, పీవీ సింధు, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు సైన్యానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
short by
/
08:07 pm on
09 May