For the best experience use Mini app app on your smartphone
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి ఆరుగురు ప్రయాణికులు గాయపడిన ఘటన తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మార్నింగ్ స్టార్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగ్గా, ఆ సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవ్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు.
short by srikrishna / 08:16 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone