For the best experience use Mini app app on your smartphone
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం నవంబర్‌ 24 నుంచి 29 వరకు ‘రైతన్నా.. మీ కోసం’ అనే కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా వ్యవసాయంలో నీటిభద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే ‘పంచసూత్రాలు’ అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వివరిస్తారు. అలాగే డిసెంబర్‌ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు.
short by srikrishna / 08:03 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone