భారత్, శ్రీలంక కలిసి నిర్వహించే పురుషుల T20 ప్రపంచకప్ 2026 కోసం అన్ని వేదికలను ICC నిర్ధారించింది. భారత్లోని అరుణ్ జైట్లీ స్టేడియం (దిల్లీ), ఈడెన్ గార్డెన్స్ (కోల్కతా), MA చిదంబరం (చెన్నై), నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్), వాంఖడే (ముంబై)లో మ్యాచ్లు జరుగుతాయి. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (కాండీ), ఆర్ ప్రేమదాస స్టేడియం (కొలంబో), SSC (కొలంబో)లో మ్యాచ్లు జరుగుతాయి.
short by
/
09:58 pm on
25 Nov