భారత వాతావరణ శాఖ (IMD) సెప్టెంబర్ 5న 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, మహారాష్ట్ర, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరంల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది.
short by
/
02:58 pm on
04 Sep