ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీలో ఓ తాంత్రికుడు 12ఏళ్ల బాలికను భయపెట్టి, ఆమె బట్టలన్నీ తొలగించి, ఆపై ఆమె శరీరమంతా నిమ్మకాయతో రుద్దుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే, బాలిక అరుపులు విని కుటుంబీకులు లోపలికి వెళ్లారు. కానీ, ఆ తాంత్రికుడు మరో మార్గం నుంచి తప్పించుకున్నాడు. బాలికను అనారోగ్యం కారణంగా తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లగా, దెయ్యాలు పట్టాయని నమ్మించాడని కుటుంబీకులు తెలిపారు.
short by
Srinu /
10:13 pm on
20 Nov