గుజరాత్ అహ్మదాబాద్లోని నికోల్, వస్త్రల్, జీవ్రాజ్ పార్క్, గోటాతో సహా 5 వేర్వేరు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించి, 499 కిలోల కల్తీ పనీర్ను స్వాధీనం చేసుకుని సంబంధిత యూనిట్లను ఆహార శాఖ సీజ్ చేసింది. మార్కెట్లో నకిలీ పనీర్ చెలామణి అవుతుండటం, పౌరుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తున్నందున, ఆహార శాఖ ఇలా తనిఖీలు నిర్వహిస్తూ, నకిలీ పనీర్ను స్వాధీనం చేసుకుంటూనే ఉంది.
short by
/
11:06 pm on
27 Mar