For the best experience use Mini app app on your smartphone
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట 11 మంది మృతి చెందిన తొక్కిసలాటకు RCB జట్టు నిర్వాహకులే కారణమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తెలిపింది. 3-5 లక్షల మంది ప్రజలు గుమిగూడేందుకు సదరు జట్టే బాధ్యత వహించాలని చెప్పింది. పోలీసుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవడంలో యాజమాన్యం విఫలమైందని పేర్కొంది. 12 గంటల్లో భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేస్తారని ఆశించలేమని "వారు దేవుళ్లు కాదు" అని వెల్లడించింది.
short by / 11:32 pm on 01 Jul
For the best experience use inshorts app on your smartphone