For the best experience use Mini app app on your smartphone
నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కి నూజివీడు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా బెయిల్‌తో ఇంతవరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ మంజూరు అయినట్లయింది. వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
short by Devender Dapa / 10:50 pm on 01 Jul
For the best experience use inshorts app on your smartphone