‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో కేంద్రం సమాధానం చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ‘‘రఫేల్ విమానాలు కూలాయని రాహుల్ చెబితే దేశ వ్యతిరేకులు అన్నారు. రఫేల్ విమానాలు కూలినట్లు CDS ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన్ని కూడా దేశ వ్యతిరేకి అంటారా?,’’ అని ఉత్తమ్ ప్రశ్నించారు. ‘ఆపరేషన్ సిందూర్’పై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
short by
Srinu /
04:55 pm on
31 May