మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఫైజల్ అనే వ్యక్తి భోపాల్లోని మిస్రోడ్ పోలీస్ స్టేషన్ వద్ద 21 సార్లు జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ, 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేశాడు. సదరు వ్యక్తి 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేశాడనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నాడు. దర్యాప్తు ముగిసే వరకు నెలకు 2 సార్లు జాతీయ జెండాకు వందనం చేస్తూ, దేశభక్తి నినాదాలు చేయాలనే షరతుపై అతనికి బెయిల్ మంజూరైంది.
short by
Rajkumar Deshmukh /
05:06 pm on
22 Oct