For the best experience use Mini app app on your smartphone
కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఉన్న కూర్గ్, అత్యధిక పరిమాణంలో కాఫీ ఉత్పత్తి చేస్తున్నందున ఆ ప్రాంతాన్ని 'భారతదేశ కాఫీ రాజధాని' అని పిలుస్తారు. పర్వతాలతో చుట్టుముట్టినట్లుగా ఉండే కూర్గ్, కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, పచ్చదనానికి ప్రసిద్ధి చెందింది. దీనితో పాటు దట్టమైన అడవులు, అందమైన జలపాతాలు, వన్యప్రాణులు కూర్గ్‌ ప్రాంతంలో ఉండటం కారణంగా పర్యాటక ప్రదేశంగా ఉంది.
short by / 05:41 pm on 12 May
For the best experience use inshorts app on your smartphone