"సరిహద్దులు మారుతూనే ఉన్నాయి; ఎవరికి తెలుసు, సింధ్ రేపు భారత్కు తిరిగి రావొచ్చు" అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ స్పందించింది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాజ్నాథ్ సింగ్ ప్రకటన అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని పేర్కొంది. మరోవైపు రాజ్నాథ్ ప్రకటనను సింధ్ నాయకుడు స్వాగతించారు.
short by
/
10:47 am on
24 Nov