For the best experience use Mini app app on your smartphone
బుద్ధుని పవిత్ర అవశేషాలను విదేశాల నుంచి భారత్‌కు తిరిగి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఎక్స్‌' (ట్విట్టర్‌)లో పంచుకున్నారు. "‘‘బుద్ధుని పవిత్ర ‘పిపర్‌హవా’ అవశేషాలు 127 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు తీసుకురావడం దేశవాసులందరికీ ఎంతో గర్వకారణం. ఈ అవశేషాలు 1898లో వెలుగులోకి వచ్చాయి. కానీ.. వలసపాలనలో భారత్‌ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు," అని రాశారు.
short by / 06:30 pm on 30 Jul
For the best experience use inshorts app on your smartphone