For the best experience use Mini app app on your smartphone
వ్యభిచారం చేయాలని తన కన్న తల్లి, పొరుగింటి వ్యక్తి కలిసి తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ముంబైలో పదో తరగతి చదివే 16 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఇద్దరిపై కేసు నమోదైంది. ఏప్రిల్ నుంచి వారిద్దరూ వ్యభిచారం చేయమని తనను బలవంతం చేశారని, డబ్బు సంపాదనకు ఇదే సరైన మార్గమని చెప్పేవారని ఆ బాలిక తెలిపింది. బాధితురాలు తొలుత తన స్కూల్‌ టీచర్‌కి ఈ విషయం చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
short by srikrishna / 03:45 pm on 27 Nov
For the best experience use inshorts app on your smartphone