దేశంలోనే అతి పెద్దదిగా చెబుతున్న అమరావతి డ్రోన్ ప్రదర్శన మంగళవారం సాయంత్రం విజయవాడలోని కృష్ణా నదీ తీరాన ప్రారంభమైంది. 5,500 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతకుముందు జరిగిన డ్రోన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డ్రోన్ హబ్ ఏర్పాటుకు 300 ఎకరాల స్థలం కేటాయిస్తామని, కేంద్రం సహకరించాలని కోరారు.
short by
Sharath Behara /
07:29 pm on
22 Oct