For the best experience use Mini app app on your smartphone
రాజస్థాన్ రాయల్స్‌ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆదివారం IPL 2025లో తొలి మెయిడెన్ ఓవర్ వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను అతడు వికెట్ మెయిడెన్‌గా నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లోని తన రెండో ఓవర్‌లోనూ అతడు ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. కాగా ఐపీఎల్ 2025లో తాను ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో జోఫ్రా ఆర్చర్‌.. 6.3 ఓవర్లలో 109 పరుగులు ఇవ్వడం గమనార్హం.
short by Devender Dapa / 12:06 am on 31 Mar
For the best experience use inshorts app on your smartphone