For the best experience use Mini app app on your smartphone
2007 నుంచి 2024 మధ్య భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్‌ ఆరు సార్లు గెలిచింది. పాకిస్థాన్ ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ టై అయింది. ఫిబ్రవరి 15న జరిగే T20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌, పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. శ్రీలంకలోనే కొలంబో వేదికగా దాయాదుల మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఐసీసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.
short by / 10:50 pm on 26 Nov
For the best experience use inshorts app on your smartphone