వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు నమీబియా, జింబాబ్వే వేదికగా జరగనున్న 2026 అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. కాగా, భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన భారత జట్టు గ్రూప్ Aలో ఉండగా, పాకిస్థాన్ గ్రూప్ Bలో ఉన్నాయి.
short by
/
07:37 pm on
19 Nov