For the best experience use Mini app app on your smartphone
ఐపీఎల్‌లో ఎంఎస్ ధోని భవిష్యత్తు ఏంటనే ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్‌ సమాధానం చెప్పారు. "ఏం చేయాలనేది అతడి (ధోనీ) నిర్ణయం.. అతడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మాకు కచ్చితంగా చెబుతాడు. కానీ ఇప్పటివరకూ ధోనీ మాకు అటువంటిదేదీ చెప్పలేదు," అని ఆయన పేర్కొన్నారు. కాగా 43 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2025లో సీఎస్కే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు దూరమైంది.
short by / 10:35 pm on 06 May
For the best experience use inshorts app on your smartphone