For the best experience use Mini app app on your smartphone
అమరావతి రైతులతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు కీలక అంశాలపై చర్చించి వారికి భరోసా ఇచ్చారు.ప్రస్తుతం 29 గ్రామాల్లో ఉన్న కోర్ క్యాపిటల్ పరిధి విస్తరించకపోతే అదో మున్సిపాలిటీలా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. అమరావతిని ఓ మామూలుగా నగరంగా కాకుండా ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. రాజధానికి భూమిలివ్వడంపై రైతుల పట్ల అభిమానం, కృతజ్ఞత ఉన్నాయని తెలిపారు.
short by / 08:14 am on 28 Nov
For the best experience use inshorts app on your smartphone