For the best experience use Mini app app on your smartphone
అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్యాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ ఏర్పాటుపై కుదిరిన ఎంవోయూను ర్యాటిఫై చేస్తూ ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. TCS, L&T, IBM సంస్థలు దీన్ని నిర్మిస్తాయి. ఈ క్వాంటం పార్క్‌లో ఐబీఎం 156 క్యూబిట్‌ క్వాంటం సిస్టం-2ను ఏర్పాటు చేయనుంది. అనేక రంగాల్లో అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను ఏకకాలంలో పరిష్కరించే సామర్థ్యం దీనికుంది. 2026 జనవరి 1 నాటికి ఈ వ్యాలీ సిద్ధం కానుంది.
short by srikrishna / 03:47 pm on 31 May
For the best experience use inshorts app on your smartphone