For the best experience use Mini app app on your smartphone
పీఎం నరేంద్ర మోదీ ఆగస్టులో ఉక్రెయిన్‌లో పర్యటించొచ్చని నివేదికలు తెలిపాయి. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలయ్యాక మోదీ ఆ దేశానికి వెళుతుండటం ఇదే తొలిసారి. జులైలో ఆయన రష్యాలో పర్యటించి, ‘’యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవు,’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించారు. కాగా, జూన్‌లో ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో పీఎం మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.
short by Sri Krishna / 09:51 am on 27 Jul
For the best experience use inshorts app on your smartphone