For the best experience use Mini app app on your smartphone
నటి కియారా అడ్వాణీ, నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. వారికి ఆడబిడ్డ జన్మించింది. ముంబయిలోని రిలయన్స్‌ ఆసుపత్రిలో కియారా ప్రసవించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ జంట ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 7న కుటుంబ సభ్యుల సమక్షంలో రాజస్థాన్‌లో సిద్ధార్థ్, కియారా ప్రేమ వివాహం చేసుకున్నారు.
short by srikrishna / 06:59 am on 16 Jul
For the best experience use inshorts app on your smartphone