For the best experience use Mini app app on your smartphone
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ బారినపడి 25 ఏళ్ల కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కటారి సందీప్ కుమార్ ఆన్‌లైన్ గేమ్స్‌లో రూ.లక్షలు పోగొట్టుకుని, అప్పుల పాలయ్యాడు. దీంతో ఆర్థిక ఒత్తిళ్లను భరించలేక, మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు.
short by / 03:12 pm on 04 Nov
For the best experience use inshorts app on your smartphone