ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్లో (ట్రిపుల్ ఐటీ) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ల్లోని సీట్లను భర్తీ చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఏప్రిల్ 27 నుంచి మే 20వ తేది వరకు అప్లై చేసుకోవచ్చు.
short by
Bikshapathi Macherla /
03:12 pm on
25 Apr