For the best experience use Mini app app on your smartphone
MCGలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయి, సిరీస్‌లో 0-1తో వెనకబడి పోయింది. టాప్ ఆర్డర్ వైఫల్యం, సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ కావడం, మిడిల్ ఆర్డర్‌లో ప్రయోగాలు భారత్‌ను దెబ్బతీశాయి. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68 రన్స్‌) పోరాటం ప్రత్యేకంగా నిలిచింది. బుమ్రా, వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయడం సానుకూలాంశం. రెండో టీ20 నవంబర్ 2న జరగనుంది.
short by / 11:04 pm on 31 Oct
For the best experience use inshorts app on your smartphone