For the best experience use Mini app app on your smartphone
ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎప్‌సెట్‌ (EAPCET) ఫలితాలను మే 11వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను ప్రకటిస్తామని చెప్పింది. తెలంగాణలో ఏప్రిల్‌ 29 నుంచి మే 4 వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు జరిగాయి.
short by Srinu / 07:36 pm on 09 May
For the best experience use inshorts app on your smartphone