For the best experience use Mini app app on your smartphone
రూ.99కి క్వార్టర్ మద్యం బాటిళ్ల ఉత్పత్తిని పెంచామని, ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఏపీ ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. ప్రస్తుతం రూ.99 మద్యానికి సంబంధించి రోజుకు 10 వేల కేసులే వైన్స్‌లకు సరఫరా అవుతున్నాయని, వాటిని ఈనెలాఖరుకు 2.4 లక్షల కేసులకు పెంచుతున్నట్లు పేర్కొంది. కాగా ఏపీలో 4 కంపెనీలు తమ 7 రకాల బ్రాండ్ల క్వార్టర్‌ సీసాను రూ.99 ఎమ్మార్పీకే విక్రయించేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి పొందాయి.
short by Devender Dapa / 09:33 pm on 22 Oct
For the best experience use inshorts app on your smartphone