మధ్యప్రదేశ్లో దేవి అహల్యా భాయి హోల్కర్ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అహల్యా భాయి స్ఫూర్తితో మహిళా సాధికారత, దేశ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదంపై మాటలతో కాదు, తూటాలతోనే సమాధానమిస్తామని చెప్పారు. ఇండోర్లో మెట్రోను ప్రారంభించిన ప్రధాని దాటియా, సత్నాలో విమానాశ్రయాలను ఆయన ప్రారంభించారు.
short by
/
07:32 pm on
31 May