For the best experience use Mini app app on your smartphone
జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయుల రక్తాన్ని చిందించడమే కాకుండా, మన సంప్రదాయాలపై కూడా దాడి చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక సభలో ఆయన ప్రసంగించారు. "ఉగ్రవాదులు 'నారి శక్తి'ని కూడా సవాలు చేశారు, ఈ సవాలు ఉగ్రవాదులు, వారి యజమానులకు ప్రాణాంతకం అని నిరూపణ అయింది" అని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ నారీ శక్తికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు.
short by / 03:07 pm on 31 May
For the best experience use inshorts app on your smartphone