RBI మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 10వ తేదీ లోగా ఖాతాదారులు KYC వివరాలను అప్డేట్ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్-PNB తన కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది. KYC అప్డేట్ చేయకపోతే, ఖాతాను క్లోజ్ చేసే అవకాశం కూడా ఉందని బ్యాంక్ తెలిపింది. అదనపు సహాయం కోసం కస్టమర్లు సమీపంలోని బ్రాంచ్ను లేదా అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని PNB వివరించింది.
short by
/
05:28 pm on
29 Mar