For the best experience use Mini app app on your smartphone
ఏపీలో కూటమి ప్రభుత్వం మొత్తం 22 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ పోస్టుల్లో TDP–అమరావతి JACకి 18, జనసేనకు 3, BJPకి ఒక పోస్టు దక్కాయి. ఈ క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ, ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఆలపాటి సురేశ్, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా పీతల సుజాత, SC కమిషన్‌కు కేఎస్ జవహర్, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా పసుపులేటి హరి ప్రసాద్ నియమితులయ్యారు.
short by / 12:16 pm on 12 May
For the best experience use inshorts app on your smartphone