For the best experience use Mini app app on your smartphone
ఏపీలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఎన్ని కాన్పులకైనా ఇస్తామని అమరావతిలో జరిగిన ‘పాపులేషన్ డైనమిక్ డెవలప్‌మెంట్‌’ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఇటీవల ఓ మహిళా కానిస్టేబుల్‌, "ప్రస్తుతం ఇద్దరు పిల్లలకే ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. మూడో బిడ్డను కన్నప్పుడూ సెలవిస్తారా?" అని హోంమంత్రి అనితను అడగ్గా, సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆమె చెప్పారు.
short by Devender Dapa / 09:58 pm on 11 Mar
For the best experience use inshorts app on your smartphone