For the best experience use Mini app app on your smartphone
IPL-2025లో భాగంగా ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 16 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించి, పూర్తైన మ్యాచ్‌లో అత్యల్ఫ స్కోరును కాపాడుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన PBKS 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ కాగా, లక్ష్యఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 2019లో 20 ఓవర్ల మ్యాచ్‌లో CSK కాపాడుకున్న అత్యల్ప IPL స్కోరు (116/9)ను ఈ మ్యాచ్ అధిగమించింది.
short by / 10:54 pm on 15 Apr
For the best experience use inshorts app on your smartphone