For the best experience use Mini app app on your smartphone
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని గ్రీన్‌ కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ సైట్‌ను ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్‌కు 60 ఏళ్లకు పైగా పనిచేసే సామర్థ్యం ఉందని, అతి త్వరలో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని చెప్పారు. కేవలం సోలార్‌ పైనే ఆధారపడొద్దని, ప్రత్యామ్నాయాలను కూడా వినియోగించాలన్నారు.
short by Bikshapathi Macherla / 12:11 am on 19 Apr
For the best experience use inshorts app on your smartphone