For the best experience use Mini app app on your smartphone
కర్ణాటకలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సహా బెంగళూరు, హుబ్బళ్లి, బెలగావి విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామని ఆదివారం ఉదయం ఈ మెయిల్స్‌ వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు. ప్రయాణికులు, సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
short by / 12:18 pm on 01 Jul
For the best experience use inshorts app on your smartphone