కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలిలోని కొల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయం వద్ద ఉంటున్న ఓ వ్యక్తికి ఆదివారం పొలంలో రూ.30 లక్షల విలువైన వజ్రం దొరికినట్లు వార్తా కథనాలు తెలిపాయి. అదే గ్రామానికి చెందిన ఒక వ్యాపారి పొలం వద్దకే వెళ్లి దాన్ని కొన్నారు. పెరవలికి చెందిన ఓ రైతుకూ వజ్రం లభించగా రూ.లక్షన్నర చెల్లించి మరో వ్యాపారి కొన్నారు. తొలకరి ప్రారంభ సమయంలో కర్నూలులోని పలు ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయి.
short by
srikrishna /
09:09 am on
26 May