For the best experience use Mini app app on your smartphone
కర్నూలు జిల్లాలోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి బుధవారం మొత్తం 62 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కర్నూలు పార్లమెంట్‌ స్థానానికి 14, అసెంబ్లీ నియోజకవర్గాలకు 48 చొప్పున నామపత్రాలు వేశారు. కర్నూలు లోక్‌సభ సెగ్మెంట్‌ కోసం వైసీపీ అభ్యర్థి రామయ్య, అసెంబ్లీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి గౌరు చరిత, దస్తగిరి, కేఈ శ్యాంబాబు, రాఘవేంద్ర రెడ్డి, వీరభద్ర గౌడ్‌, వైసీపీ నుంచి ఇంతియాజ్‌ నామినేషన్‌ వేశారు.
short by M Srinu / 01:04 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone