For the best experience use Mini app app on your smartphone
22 ఏళ్ల యువతిపై తిరుపతి జిల్లాలో అత్యాచారం జరిగింది. పోలీసుల ప్రకారం, LLB చదువుతున్న బాధితురాలు న్యాయ విద్యార్థులైన ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డి దంపతుల ఇంటికి వెళ్లేది. వారు ఆమెకు గంజాయి అలవాటు చేశారు. యువతి మైకంలో ఉన్నప్పుడు కిషో‌ర్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడగా, అతని భార్య వీడియో తీసింది. తర్వాత వీడియోని చూపి యువతిని డబ్బు డిమాండ్‌ చేశారు. ఆ జంటను పోలీసులు అరెస్టు చేశారు.
short by Sri Krishna / 07:55 am on 27 Jul
For the best experience use inshorts app on your smartphone