For the best experience use Mini app app on your smartphone
గోదావరి నదీపాయల్లో చేపల వేట స్థావరాల కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండలం బలుసుతిప్పలో పడవల పోటీలను స్థానిక మత్స్యకారులు నిర్వహించారు. సుమారు 100 పడవలపై మత్స్యకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారు.. ఎక్కడైతే ఎక్కువగా చేపలు లభిస్తాయో అక్కడ లంగరు వేసి ఏడాదిపాటు చేపల వేట కొనసాగిస్తారు. ఏటా దీపావళి అనంతరం ఈ పోటీలను నిర్వహిస్తారు.
short by Devender Dapa / 03:43 pm on 27 Nov
For the best experience use inshorts app on your smartphone